దేవరపల్లి లో జనసేన ఆత్మీయ సన్మాన సభ

54చూసినవారు
తనను నమ్మి, ఓటేసి గెలిపించిన కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని, కార్యకర్తల జోలికి వస్తే తగ్గేదేలే అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం దేవరపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన జనసేన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఎంతో నమ్మకంతో తనపై పెట్టిన బాధ్యతను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్