వైద్యుడు పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

52చూసినవారు
కాకినాడ వైద్యుడు ఉమామహేశ్వరరావు పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎంసి వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ ప్రసన్న, డాక్టర్ మనోహరు లు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఆర్ఎంసి మైదానం నుండి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుడు ఉమామహేశ్వరపై దాడి చేసిన కేసులో ఎటువంటి ఒత్తులు లేవని జిల్లా ఎస్పీ చెప్పడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్