మామిడికుదురు: రూ. 2. 50 లక్షలు కరెన్సీతో దుర్గమ్మ అలంకరణ

65చూసినవారు
మామిడికుదురు: రూ. 2. 50 లక్షలు కరెన్సీతో దుర్గమ్మ అలంకరణ
మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలోని కొట్టుమెరకలో కనకదుర్గ అమ్మవారిని మంగళవారం రూ. 2. 50 లక్షలు కరెన్సీతో అలంకరించారు. కరెన్సీ నోట్లను దండలుగా వేలాడదీసి అమ్మవారి చుట్టూ కరెన్సీ నోట్లు పేర్చిన అలంకరణ భక్తులను విశేషంగా అలరించింది. భారీ సంఖ్యలో భక్తులు కరెన్సీతో అలంకార శోభితమైన అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్