ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారు

74చూసినవారు
ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారు
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని విషయాన్ని మరిచిపోవొద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్