గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
గణేశ్ నవరాత్రుల సందర్భంగా నిడదవోలులోని పాటిమీద గణేష్ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు గురువారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విగ్నేశ్వరుడు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్