రాజోలు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..

53చూసినవారు
రాజోలు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..
రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు మలికిపురం మండలం గుబ్బలపాలెంలో జనసేన జెండా ఆవిష్కరణలో పాల్గొంటారు. 10 గంటలకు రాజోలు మండలం కడలి గ్రామంలో జనసేన గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్