వరద పెరగటంతో దివిసీను వాసులు ఆందోళన

66చూసినవారు
వారం రోజుల క్రితం 11 లక్షల వరద రావటంతో తీవ్ర ఇబ్బందులు పడిన అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలను వరద గండం వదిలిపెట్టట్లేదు. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల 89 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో దివిసీమ వాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వరద ప్రవాహం పెరిగితే మా పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పులిగడ్డ వద్ద వరద నీరు తొణికిసలాడుతూ ప్రవహిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్