గుడివాడలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

67చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలో సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని ఆయా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థిని విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్