ఏజే. కాలేజ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీఎంకు వినతి

68చూసినవారు
మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఎం నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ఏర్పడిన చారిత్రక ఏజే కాలేజ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని కోరారు. సీఎంని కలిసిన వారిలో సీపీఎం నాయకులు కొడాలి శర్మ, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్