ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకుడు రాము

78చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి డివిజన్కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మంత్రి కొల్లు రవీంద్ర కు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో మొదటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నూరుద్దీన్ పేట కు చెందిన సీమ పర్వీన్ కు అందించడం పట్ల రాము సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆమెకు పెన్షన్ తీసివేసిన తర్వాత పార్టీ పరంగా పెన్షన్ అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్