మైలవరం: ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వారికే కేటాయించాలి

56చూసినవారు
మైలవరం: ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వారికే కేటాయించాలి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ పదవి మాదిగల కు కేటాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద నాగ మల్లేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ విభజన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగలకు ఇప్పటివరకు ఏ రాజకీయపార్టీ కేటాయించలేదన్నారు. 2014, 19 లో ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాలలకు కేటాయించారని అన్నారు.

సంబంధిత పోస్ట్