ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

76చూసినవారు
మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేవుని చెరువులో వరరదలా కారణంగా నష్టపోయినా కుటుంబాలకు నష్టపరిహారం 10, 000 రూ. ప్రభుత్వం సహాయం చేశారు. సందర్భంగా మహిళలు అందరు కలిసి స్వచ్చందంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చిత్రపటములకు సోమవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్