నందిగామ: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి

79చూసినవారు
నందిగామ: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ అధ్యక్షులు కోగంటి విష్ణు ఆదివారం కీసర రహదారి పై ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ డివిఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరుకొని కోగంటి విష్ణు మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్