వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన

84చూసినవారు
వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం వర్ధమానపు ప్రాంతాల్లో పర్యటించారు. పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపారుపూడి మండలం మోపరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి ముడమేరు ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుడమేరు కారణంగా ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్