బాధిత రైతంగాన్ని ఆదుకోవాలి

76చూసినవారు
బాధిత రైతంగాన్ని ఆదుకోవాలి
భారీ వర్షాలకు నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలని పెడన వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గరికపాటి చారుమతి రామానాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేసారు. రైతుల పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారైందని ఆవేదన చెందారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. మోకాటి లోతు నీళ్లలో పొలాలు మునిగి ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్