విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొనసాగిన భక్తుల రద్దీ

56చూసినవారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొనసాగిన భక్తుల రద్దీ
దేవీ నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం దుర్గమ్మ తల్లీ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంలో భక్తులను పోలీసులు కంపార్ట్మెంట్లలో ఉంచి క్యూలైన్లలో పంపించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. సుమారు 2లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్