సాగునీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు

74చూసినవారు
సాగునీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు
నిన్నమొన్నటి వరకు వరదలతో కొట్టుమిట్టాడిన దివిసీమ రైతాంగానికి నేడు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి ఐదవ నెంబర్ పంట కాలువ క్రింద సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు సాగునీరు అందకపోవడంతో నెర్రలు వారుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు సాగునీరు పూర్తి స్థాయిలో అందించి తమను ఆదుకోవాలని సోమవారం రైతులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్