వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇక్కట్లు

71చూసినవారు
వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇక్కట్లు
మోపిదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సమ్మె చేయడంతో రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మోపిదేవి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు ప్రతిరోజు 60 నుంచి 70 మంది వస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇద్దరు డాక్టర్లు సమ్మెకు వెళ్లడంతో రోగులు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. గురువారం పలువురు రోగులు ఆసుపత్రికి వచ్చి ఇళ్లకు తిరిగి వెళ్ళడం కనిపించింది. జిల్లా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్