బిజెపి చీడను వదిలించుకోవాలి

67చూసినవారు
బిజెపి చీడను వదిలించుకోవాలి
దేశానికి చీడలా బిజెపి మారిందని, రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలో ఆ చీడను తగిలించుకొని, తిరిగి ప్రజలకు అంటించాలని చూస్తున్నాయని, ఓటు అనే మందుతో ఆ నాలుగు పార్టీలకు పట్టిన చీడను వదిలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయకపోతే దేశం, రాష్ట్రం సర్వనాశనం అవుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్