మెట్లపల్లి నుంచి భారీ జన సమూహంతో వంశీ నామినేషన్ కు రాక

595చూసినవారు
గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామం నుంచి వైస్ సర్పంచి దేవరపల్లి రాంబాబు అధ్యక్షతన, గురువారం ఉదయం భారీ జన సమీకరణతో, ఆటోలు బైకులతో వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ పర్వానికి భారీగా బయలుదేరిన వైసిపి శ్రేణులు, ఈ కార్యక్రమంలో ముందుగా యువత గ్రామవీధుల్లో బైకులు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు సర్పంచ్, ఎంపీటీసీ, సచివాలయం కన్వీనర్లు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్