గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో బుధవారం
వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిక్కవరం గ్రామ
వైసీపీ శ్రేణులు యువత మహిళలు వంశీ కు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భారీ సంఖ్యలో
వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.