గుడివాడలో తెలుగు మహిళల అధ్వర్యంలో మహిళ గళం సదస్సు

555చూసినవారు
గుడివాడలో కృష్ణా జిల్లా తెలుగు మహిళల అధ్వర్యంలో ఆదివారం మహిళ గళం సదస్సు జరిగింది. బంటుమిల్లి రోడ్డులోని తాళ్లూరి కళ్యాణ మండపంలో జరిగిన సదస్సులో జిల్లా నలుమూలల నుండి మహిళలు భారీగా వచ్చారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు, గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ మహిళా నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్