ఘనంగా జరిగిన సామూహిక సత్య వ్రతాలు

65చూసినవారు
ఘనంగా జరిగిన సామూహిక సత్య వ్రతాలు
గుడివాడ రాజేంద్రనగర్ లో గల ప్రముఖ వాసవీ జ్యోతిష్యాలయం వారి ఆధ్వర్యంలో, ముక్కోటి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ఉచితంగా టీటీడీ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో 500 మంది పైగా పాల్గొన్నారు. సందర్భంగా వాసవీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు వాస్తు జ్యోతిష్య పండితులు ప్రవచన కర్త బ్రహ్మశ్రీ మైలవరపు విజయ్ కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ మైలవరపు ప్రతాప్ కుమార్ శర్మ వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహం భాష్యం చేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్