వరద బాధితుల పునరావస కేంద్రాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల పర్యటన

54చూసినవారు
వరద బాధితుల పునరావస కేంద్రాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల పర్యటన
గుడివాడ నియోజకవర్గంలోని వరద బాధితుల పునరావస కేంద్రాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పర్యటించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్