ఉచితంగా సత్య వ్రతాలు

292చూసినవారు
ఉచితంగా సత్య వ్రతాలు
రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడివాడ రాజేంద్ర నగర్ లో గల వాసవి జ్యోతిష్యాలయం వారి ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం ఎనిమిది గంటలకు విష్ణుసహస్రనామ పారాయణ కోలాటం సాయంత్రం ఐదు గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ఉచితంగా జరుగుతాయు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొంటారని వాసవి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మైలవరపు విజయ్ కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ మైలవరపు ప్రతాప్ కుమార్ శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్