ఆర్ బి కే సెంటర్ కు తాళం వేసిన రైతు

59చూసినవారు
గుడివాడ రూరల్ మండలం తట్టి వర్రు గ్రామంలో శనివారం బాలయ్య అనే రైతు ఆర్ బి కే సెంటర్ కు తాళం వేశారు. గత కొన్ని రోజులు నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపనం చేయటమే కాకుండా సమాధానం చెప్పట్లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ బి కే సెంటర్ వారు చేస్తున్న పనులకు విసిగి శనివారం ఆర్ బి కే సెంటర్ కు తాళం వేసి బాలయ్య నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్