జగ్గయ్యపేటలో ఏసీబీ దాడులు

2623చూసినవారు
జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల జాతీయ రహదారి సరిహద్దు ఆర్ టి ఎ చెక్ పోస్ట్ లో బుధవారం తెల్లవారు జామునుండి జరిగిన ఏసీబీ దాడుల్లో రూ. 76 వేల అదనపు నగదుతో వాహన ఇన్స్పెక్టర్ శేఖర్ పట్టుబడ్డారు. ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ మహేంద్ర నిర్వహించిన దాడుల్లో శేఖర్ తన వ్యక్తిగత డ్రైవర్ సహా నలుగురు ప్రైవేట్ వ్యక్తులతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్