శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన

71చూసినవారు
శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ప్రత్తిలో మంచి దిగుబడులను సాధించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం సస్య రక్షణ శాస్త్రవేత్త డా. రాజశేఖర్ తెలియజేశారు. శనివారం పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్, గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రైతుల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విషయాలపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్