ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తాతయ్య

61చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ జగదాంబ మాత (మేరామ్మ అమ్మవారు) ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్