అమరావతి అభివృద్దికి రూ. 15000 కోట్లు కేటయించడం పై హర్షం

590చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ లో రూ. 15000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి , ప్రధాని నరేంద్ర మోడికి ధన్యవాదాలు అని బిజెపి నాయకులు కోటప్రోలు కృష్ణ అన్నారు. ముదినేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్రం ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు మంజూరు అయ్యాయని, పోలవరాన్ని పూర్తి చేస్తామని, రాజధాని నిర్మాణంతో నూతన పరిశ్రమలతో యువతకి ఉద్యోగ అవాశాలుంటాయన్నారు.

సంబంధిత పోస్ట్