కైకలూరు పట్టణంలో వైఎస్ఆర్ సీపీకి కోలుకోలేని దెబ్బ

548చూసినవారు
కైకలూరు పట్టణంలో వైఎస్ఆర్ సీపీకి కోలుకోలేని దెబ్బ
కైకలూరు పట్టణ ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ, మరియు పంచాయతీ 5, 3 వార్డ్ నెంబర్లు వైసీపీ పార్టీ వీడి కైకలూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి డా. కామినేని శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సోమవారం లోకుమూడిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, రౌడీ యిజం, చూడలేక, నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మళ్ళీ మీ అందరి కోసం వచ్చాను అన్నారు.

సంబంధిత పోస్ట్