ధాన్యం బకాయిలు చెల్లించకుంటే ఆమరణ నిరహార దీక్ష

80చూసినవారు
ధాన్యం సొమ్మును వెంటనే చెల్లించాలని, రెండు రోజుల్లో న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కౌలు రైతు కోడూరు శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పెదపాలపర్రులో అయన మాట్లాడుతూ. తాను అప్పులు చేసి కౌలుకు తీసుకుని 2022లో పండించిన 64. 8 క్వింటాల్ ధాన్యాన్ని పెదపాలపర్రు సొసైటీలోని కొనుగోలు కేంద్రానికి అమ్మానని తెలిపారు. 31. 2 క్వింటాల్గా నమోదు చేసి రూ. 61, 152 మాత్రమే ఖాతాలో జమచేశారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్