కైకలూరు: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి.

73చూసినవారు
కైకలూరు: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి.
కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి బంగా సాంబిరెడ్డి కలిసి పర్యటించారు. 2020-2021 విద్య సంవత్సరానికి డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి పట్టభద్రులకు పట్టభద్రుల ఓటు నమోదు చేయించి మన కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎన్డీఏ నాయకులకు దిశానిర్దేశం చేసారు.

సంబంధిత పోస్ట్