సింగరాయపాలెంలో కొవ్వొతులతో లింక్ వర్కర్లు ప్రదర్శన
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఆదివారం ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో కొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏడాది మే నెల మూడోవ ఆదివారం హెచ్ఐవీతో మరిణించిన వారందరికి నివాళి ఆర్పించడానికి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. లింక్ వర్కర్లు వేడిక నాగలక్ష్మి, జన్ని చంద్రావతి, రామిశెట్టి సత్యవతి, ఏఎన్ఎం , ఆశావర్కర్లులు తదితరులు పాల్గొన్నారు.