అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి గెలిపించాలి

1044చూసినవారు
అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. సోమవారం కైకలూరు మండలం, లక్ష్మి పురం, కోట లంక గ్రామాలలో నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి డిఎన్నార్ ని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ ని గెలిపించాలని గడప గడపకు వెళ్లి జయమంగళ కోరారు. సయ్యపు రాజు గుర్రాజు, కాసులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్