కూటమి నేతలు అధికారులు, ప్రజలను భయపెడుతున్నారు'

80చూసినవారు
కూటమి నేతలు అధికారులు, ప్రజలను భయపెడుతున్నారనీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ, బీవీ రావు లు అన్నారు. కైకలూరులోని సీతా రామా ఫంక్షన్ హాల్లో గురువారం వైసీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి కామినేని రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ అధికారులను, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్