అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

62చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో బుధవారం అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. హెలిపాడ్ ద్వారా వెలగపూడి సచివాలయం నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి వచ్చే నిధులు విషయంపై చర్చలు జరపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్