మచిలీపట్నం: పాఠశాలకు సరిగ్గా రాని ఉపాధ్యాయుడు

76చూసినవారు
మచిలీపట్నం: పాఠశాలకు సరిగ్గా రాని ఉపాధ్యాయుడు
మచిలీపట్నం రూరల్ కరగ్రహారం శివారు పల్లెపాలెంలోని ప్రైమరీ పాఠశాలలో ఉపాద్యాయుడు అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు మంగళవారం ఆరోపించారు. ఉదయం వచ్చిన కాసేపటికి వెళ్ళిపోయి మళ్ళి సాయంత్రం దర్శనం ఇస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. చిన్న చిన్న స్కూళ్ళపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్ధుల చదువు గాలికి వదిలేసి నెలవారి లక్షల రూపాయల జీతాలు పొందుతున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్