ఆస్థానాలకి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

77చూసినవారు
ఆస్థానాలకి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆదివారం బిస్మిల్లా ఫ్లవర్ హాల్ నందు ఎంపీ వల్లభనేని బాలశౌరి చెక్కులను పంపిణీ చేశారు. మొహరం సందర్భంగా ఆస్థానాల నిర్వహణ నిమిత్తం నిర్వహణకు ప్రభుత్వం తరఫున సహాయం అందించారు. గత ప్రభుత్వం మసీదులు జామియాల నిర్వహణ నీరు కార్చిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్