ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం

66చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని పలువురు అర్జీదారులు తమ సమస్యలను విన్నవించి ఆయనకు అర్జీలు అందజేశారు. రహదారులు, డ్రైనేజీ సమస్యలు, ఇతర సమస్యలపై అర్జీలను ఇచ్చారు.

సంబంధిత పోస్ట్