ముస్లిం సోదరులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి

67చూసినవారు
ముస్లిం సోదరులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి
మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని ముస్లిం సోదరులు మచిలీపట్నంలో సోమవారం రాత్రి చేపట్టిన ర్యాలీలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ సౌజన్యంతో స్వీట్లు పంపిణీ చేసి ముస్లింలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో ముస్లిం సోదరులు నడవాలని కోరారు.

సంబంధిత పోస్ట్