మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం, గ్రామంలో వేల్పుల నరసింహారావు, మనిషా దంపతులకు చెందిన నాలుగేళ్ల బాలుడు ఇంట్లోని మంచం కింద పెట్టిన కెమికల్ మంచినీళ్లు అనుకొని తాగేశాడు. దీంతో అస్వస్థతకు గురి కావడంతో బాలుని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.