ఇబ్రహీంపట్నం ఎంపీడీవోని కలిసిన కో ఆప్షన్ సభ్యుడు

78చూసినవారు
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోని కలిసిన కో ఆప్షన్ సభ్యుడు
ఇబ్రహీంపట్నం మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సునీత శర్మను కో ఆప్షన్ సభ్యుడు పఠాన్ నాగుల మీరా మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలకు సమస్యలపై చర్చించారు.గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఎంపీడీవో వివరించారు. మీరా పారిశుధ్యం మంచినీటి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తాన్నారు.

సంబంధిత పోస్ట్