రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయంలో శనివారం ఈ మేరకు లోకేష్ ని తెలిసి ఉమా అభినందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.