మైలవరం: ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి: కూటమి నాయకులు

60చూసినవారు
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వెంకట వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) ను గెలిపించవలసిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్