తోలుకోడు: సొంత నిధులతో గుంతలు పూడ్చివేత

64చూసినవారు
తోలుకోడు: సొంత నిధులతో గుంతలు పూడ్చివేత
మైలవరం మండలం తోలుకోడు పంచాయితీ పరిధిలో ఉన్న రోడ్డు పై గుంతలు పడడంతో అందులో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది అని పలువురు తోలుకోలు తెలుగుదేశం యువ నాయకుడు ధములూరి సురేంద్ర దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించి విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు సురేంద్ర సొంత నిధులతో గుంతల్ని పూడ్చి వేయించారు. దింతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్