మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి

573చూసినవారు
మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గురువారం మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడచిన ఐదేళ్ల కాలంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ దశలవారీగా పూర్తి చేస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. మైలవరంని మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్