అధికారంలోకి వస్తే ఇంటింటికి రూ. 4 వేల పింఛన్

569చూసినవారు
అధికారంలోకి వస్తే ఇంటింటికి రూ. 4 వేల పింఛన్
ప్రతి వర్గం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని, మంచి సంక్షేమ పథకాలతో ఆయన మనకు అండగా నిలుస్తారు అని నందిగామ నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థితంగిరా సౌమ్య పేర్కొన్నారు. శనివారం నందిగామ పట్టణం 18వ వార్డులో టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో కలసి ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి అంటే సరైన నాయకుడు అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్