ముప్పాళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నా ఎమ్మెల్యే

77చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో సోమవారం నిర్వహించిన ముప్పాళ్ళమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలలో శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్