నందిగామ: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయం

63చూసినవారు
నందిగామ: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయం
పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగలో భాగంగా సోమవారం నందిగామ మండలంలోని అడవి రావులపాడు రూ. 20 లక్షలు, లింగాలపాడు లో రూ. 25 లక్షలు, తక్కెళ్ళపాడు గ్రామంలో రూ. 20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ఊరూరా వేడుకగా జరిగిన పల్లె పండగ వారోత్సవాలు ముగిశాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్